శ్రీకాకుళం అర్బన్:రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని ఏపీ మున్సిపల్ అండ్ పంచాయతీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిర్ల కృష్ణారావు హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ పంచాయతీ యూనియన్స్ జిల్లా మహాసభ ఆదివా రం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల ముం దు, ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సమ్మెలోకి వెళతామన్నారు. ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఈ విధమైన పనులు మున్సిపాలిటీలో చేస్తున్నవారు ఇంజినీరింగ్, వాటర్ వర్క్స్, పార్కు మజ్దూర్, ఎలక్ట్రికల్ సెక్యూరిటీగార్డ్, డ్రైవర్స్, ట్రైసైకిల్స్, పాఠశాలలో స్వీపర్స్, శానిటరీ కార్మికులు, స్కిల్డ్, అన్స్కిల్డ్ కార్మికులు దాదా పు 35 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు.
వీరిని తక్షణమే క్రమబద్ధీకరించాలన్నారు. ప్రభుత్వం పదవ పీఆర్సీ సిఫార్సులను అమలు చేయాలని, ప్రతి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 15 వేలుకు తగ్గకుండా వేతనాలు చెల్లించాలన్నారు. కార్మికులందరికీ బలహీన వర్గాల కోటాలో పక్కా గృహాలు నిర్మించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్కార్డులు, పీఎఫ్ వంటివి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర సుందరలాల్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు చిక్కాల గోవిందరావు, గురుగుబెల్లి అప్పలనాయుడు, మున్సిపల్ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి ఐతం గౌరీశంకర్, జట్టుకళాశీ యూనియన్ అధ్యక్షుడు నక్కవేణు, సైకిల్షాపు వర్కర్స్ యూనియన్ ప్రతినిధి టేకు గోవిందరావు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
సమావేశం అనంతరం మున్సిపల్, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. గౌరవ అధ్యక్షునిగా గురుగుబెల్లి అప్పలనాయుడు, అధ్యక్షునిగా రౌతు సింహాచలం, ఉపాధ్యక్షులుగా బొమ్మాళి రాంప్రసాద్, ఎం.పార్వతి, ప్రధాన కార్యదర్శిగా లఖినేని వేణు, వర్కింగ్ సెక్రటరీగా చిక్కాల గోవిందరావు, కార్యదర్శిగా ఈగల వెంకటరావు, సహాయ కార్యదర్శిలుగా కె.వి.ఈ సత్యనారాయణ, కోశాధికారిగా పల్లా హరిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె
Published Mon, Sep 1 2014 2:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement