దేవరకద్ర, న్యూస్లైన్: దేవరకద్ర మార్కెట్కు ధాన్యం కళ సంతరించుకుంది. సోమవారం రైతులు పెద్దఎత్తున సోనామసూరి ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చారు. గత రెండు రోజులుగా మార్కెట్యార్డుకు సెల వు ఇవ్వడం వల్ల ఒకేరోజు వివిధ ప్రాం తాల నుంచి రైతులు వేలబస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చారు. దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట, కోయిల్కొండ, అడ్డాకుల, నర్వ, మండలాల నుంచి రైతులు ఇక్కడి మార్కెట్కు ధాన్యం పెద్దఎత్తున తెస్తున్నారు. మార్కెట్యార్డులోని పాత దుకాణ సముదాయాల ఆవరణతో పాటు కొత్త దుకాణాల ఆవరణమంతా ధాన్యం రాసులతో నిండిపోయింది. మార్కెట్లో ఉన్న షెడ్లుకూడా ధాన్యంతోనే నిండిపోగా కొంద రు రైతులు ధాన్యం తీసుకురావడానికి వ్యాపారులతో అనుమతి తీసుకుంటున్నా రు. గత నెల రోజులుగా ఎక్కువగా హంస ధాన్యం మార్కెట్ రాగా, ఇప్పుడు కోతలు పెరగడంతో సోనామసూరి ఎక్కువగా వస్తోంది. మార్కెట్కు దాదాపు పదివేల బస్తాల ధాన్యం మార్కెట్కు వచ్చినట్లు అంచనా. కానీ అధికారులు అంచనా ప్రకా రం దాదాపు నాలుగువేల బస్తాల ధాన్యం వచ్చినట్లు టెండర్లలో చూపించారు.
పెరగని ధాన్యం ధరలు
రైతులు పండించిన ధాన్యం ఎక్కువగా మా ర్కెట్ రావడం వల్ల ధరలు తగ్గి పోతున్నా యి. సోనామసూరి ధాన్యానికి ధరలు మా త్రం తక్కువగానే వస్తున్నది. క్వింటాలుకు ధర రూ.1500దాటడంలేదు. కొంత నాణ్య త లేని ధాన్యానికి ఏకంగా రూ.1300 వ్యా పారులు టెండర్లు వేస్తున్నారు. సోమవారం వచ్చిన ధరలు ఇలా ఉన్నాయి. సోనామసూరికి గరిష్ట ధర క్వింటాలుకు రూ.1582, తక్కువ ధర రూ. 1301 ఉండగా, హంస ధాన్యం గరిష్టధర రూ.1424, కనిష్టధర రూ.1310గా టెండర్లు ఖరారయ్యాయి.
తగ్గిన బియ్యం ధరలు
పాత సోనామసూరి బియ్యం రూ.నాలుగువేలకు క్వింటాలుకు ఉండగా, ప్రస్తుతం ఖ రీఫ్ సీజన్లో పండించిన సోనామసూరి కొ త్త బియ్యానికి క్వింటాలుకు రూ.2600 నుం చి రూ. 2700 వరకు ధరలు పలుకుతున్నాయి. ధాన్యం ధరలు తక్కువగా ఉండ టం వల్ల బియ్యం ధరలు కూడా తగ్గిపోయాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడే బియ్యం కొనాలనే ఉద్దేశంతో పలువురు రైస్మిల్లుల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో మిల్లుల వద్ద వ్యాపారం జోరందుకుంది.
ముంచెత్తిన సోనా మసూరి
Published Tue, Nov 26 2013 6:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement