ఎగువ పరీవాహక ప్రాంతం నుంచి ఇన్ఫ్లో తగ్గిపోవడంతో గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను పూర్తిగా మూసివేశారు. జూరాల, తుంగభద్రల నుంచి 1,24,260 క్యూసెక్కులు మాత్రమే శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 883.90 అడుగులుగా ఉంది.
రెండు వపర్హౌస్ల్లో పూర్తిస్తాయి 13 జనరేటర్లతో విద్యుత్ ఉత్పాదన చేస్తూ 77,125 క్యూసెక్కులను సాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 16 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా, సుజల స్రవంతికి 700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. బుధవారం నుంచి గురువారం వరకు రెండు పవర్హౌస్లలో 34.549 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు.
శ్రీశైలం డ్యాం గేట్లు మూసివేత
Published Thu, Aug 8 2013 8:45 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement