ఒంగోలు: ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన నాగార్జున (18) హైదరాబాద్లో ఉండి డిగ్రీ చదువుకుంటున్నాడు. ఇతడు హైదరాబాద్కు చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పటంతో వారు అతనిని బుద్ధిగా చదువుకోవాలని మందలించారు. ఇది నచ్చని నాగార్జున బుధవారం ఒంగోలు పట్టణానికి చేరుకున్నాడు.
అక్కడి నుంచి తన సెల్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తన ప్రేమను అంగీకరించనందున పురుగు మందు తాగి చనిపోతున్నానంటూ చెప్పాడు. దీంతో భయపడిన తల్లిదండ్రులు కొడుకు కోసం వెతకటంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఒంగోలు బస్టాండు ప్రాంతంలో నాగార్జున ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం తల్లిదండ్రులకు చేర వేయటంతో వారు నాగార్జునను తీసుకుని, ఇంటికి వెళ్లిపోయారు.
ప్రేమ వ్యవహారంతో యువకుడి హల్చల్
Published Wed, Feb 4 2015 11:03 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement