లారీ ఢీకొని విద్యార్థి మృత్యువాత | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని విద్యార్థి మృత్యువాత

Published Mon, Nov 30 2015 10:29 AM

student died due to lorry accident

హిందూపురం: పాఠశాలకు వెళ్తున్న విద్యార్థి ప్రాణాలను మృత్యు రూపంలో వచ్చిన లారీ కబళించింది. అనంతపురం జిల్లా హిందూపురం మండలం చెలివెందల గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నూర్‌బాబా(14) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అతడు సోమవారం ఉదయం స్కూలుకు వెళ్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ అతనిపైగా దూసుకుపోయింది. తీవ్రంగా గాయపడిన బాబా అక్కడికక్కడే చనిపోయాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement