లారీని ఢీకొట్టిన టెంపో వాహనం.. | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన టెంపో వాహనం..

Published Sun, Mar 4 2018 8:54 AM

Students Injured in West Godavari Road Accident

సాక్షి, పశ్చిమగోదావరి: ప్రయాణికులతో వెళ్తున్న టెంపో వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటన జిల్లాలోని దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు మైలవంర ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. విశాఖ నుంచి ఏలూరు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement