బంగారుపాళెం, న్యూస్లైన్: కన్నతండ్రి మరణంతో తల్ల డిల్లి పోయిందా బాలిక. అయినా బాధను తట్టుకుని పదోతరగతి పరీ క్షకు హాజరైంది. రాగిమానుపెంట గ్రామానికి చెందిన ప్రియ స్థానిక జె డ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది.
శుక్రవారం ఆమె పదో తరగతి తెలుగు పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంది. ఇంతలోనే పిడు గులాంటి వార్త... తండ్రి శివయ్య విద్యుత్ షాక్తో మరణించాడని సమాచారం. కుంగిపోయిన ప్రియ గుండెలవిసేలా విలపించింది. కన్నతండ్రి విద్యుత్ షాక్కు గురై చనిపోయిన బాధను దిగమింగి శుక్రవారం జరిగిన పదో తరగతి తెలుగు పేపర్-2 పరీక్షకు హాజరైంది. తండ్రి మరణాన్ని తట్టుకుని పబ్లిక్ పరీక్షకు హాజరై చదువుపై ఇష్టాన్ని చాటింది.
విద్యుత్ షాక్తో మృతి
గురువారం అర్ధరాత్రి మండలంలో ని బోడబండ్ల సీజేఎస్ఎఫ్ కాలనీ వద్ద విద్యుత్ షాక్తో శివయ్య మర ణించాడు. రాగిమానుపెంట గ్రామానికి చెందిన పురుషోత్తంనాయుడుకు చెందిన బోరు మోటారు రిపేరు చేసే జీపు క్రేన్ బండికి అదే గ్రామానికి చెందిన ఎం.శివయ్య ఆపరేటరుగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి సీజేఎస్ఎఫ్ కాలనీలో పంచాయతీ బోరు మోటారు అమర్చేందుకు వెళ్లారు.
బోరుబావిలో నుంచి మోటారు బయటకు తీస్తుండగా పక్కనే 11కేవీ విద్యుత్ తీగలకు రోప్ తగిలింది. దీంతో క్రేన్ ఆపరేటరు శివయ్య(40) కరెంటు షాక్కు గురై మృతి చెందా డు. పోలీసులు మృతదేహాన్ని బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. మృతుడి భార్య నిర్మల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి చిన్న కుమార్తె ప్రియ. పెద్ద కుమార్తెకు రెండు నెలల్లో పెళ్లి కావాల్సి ఉంది.
తండ్రి మరణాన్ని తట్టుకుని..
Published Sat, Mar 29 2014 4:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement