హతుడిపై అనుమానం | Sakshi
Sakshi News home page

హతుడిపై అనుమానం

Published Tue, May 27 2014 3:33 PM

Suspect on dead man

విజయవాడ: కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదగున్నూరు గ్రామంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన స్థలంలో నాలుగు వరి రాశులు, రెండు వరి కుప్పలు, ఆరు గడ్డి వాములు దగ్ధమయ్యాయి.

హత్యకు గురైన వ్యక్తే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని  అనుమానిస్తున్నారు.

Advertisement
Advertisement