పెద దొడ్డిగల్లు భూములపై లోకేష్‌ అండ్‌ పార్టీ కన్ను | Sakshi
Sakshi News home page

పెద దొడ్డిగల్లు భూములపై లోకేష్‌ అండ్‌ పార్టీ కన్ను

Published Wed, Aug 22 2018 7:16 AM

TDP Leaders Land Grabs In PedaDoddigallu Visakhapatnam - Sakshi

విశాఖపట్నం :పెదదొడ్డిగల్లు గ్రామంలో 300 ఎకరాల జిరాయితీ భూమిని 24మందికి పట్టాలిచ్చారు. 250మంది వరకు సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిని చినబాబు లోకేష్‌ అండ్‌ పార్టీ కారుచౌకగా కొట్టేయాలని చూస్తోంది. జిల్లాకు చెందిన ఒక మంత్రి తనయుడు కూడా జతకలిసి రికార్డులు తారుమారు చేయాలని చూస్తున్నారు. టీడీపీ నేతల నుంచి ఆ భూమిని కాపాడాలి. నక్కపల్లి, ఎస్‌.రాయవరంలోని 8 ముస్లిం గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి.– ముస్లిం నాయకులు బర్కత్‌ ఆలీ, కేవీ బాబా, తాజ్, ఫరూఖి, పెదదొడ్డిగల్లు, సీతంపాలెం ముస్లింలు

Advertisement
Advertisement