కాకినాడ : బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్కమిటీ డిమాండ్ చేసింది. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ విషయంలో టీడీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందంటూ సమావేశం మండిపడింది. కాపు రిజర్వేషన్ల వ్యవహారం కాపులు-ప్రభుత్వానికి మధ్య సమస్య అని, దీనిని బీసీలు, కాపుల మధ్య వివాదంగా సృష్టించవద్దని సమావేశం హితవు పలికింది. డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ అధ్యక్షతన శుక్రవారం కాకినాడ కళా వెంకట్రావు భవనంలో డీసీసీ విస్తృత సమావేశం జరిగింది.
ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చే విషయంలో ప్రభుత్వం బీసీలను రెచ్చగొడుతూ కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ముద్రగడ చేపట్టిన ఆమరణ దీక్షకు తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు డాక్టర్ కె.సుధాకర్బాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు ఏజేవీ బుచ్చి మహేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్థినీడి సుజాత తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబుది ద్వంద్వవైఖరి
మధురపూడి : ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వవైఖరి అవలంబిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ ఎంపీల కన్వీనర్ వి.హనుమంతరావు విమర్శించారు. శుక్రవారం స్పైస్జెట్ విమానంలో మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమం న్యాయమైనదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారం పొందాక మాట మార్చడం దుర్మార్గమని అన్నారు.
కులాల మధ్య టీడీపీ చిచ్చు
Published Sat, Feb 6 2016 2:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement