ఒంగోలు అర్బన్ : ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గిరిజనుల హక్కులు కాలరాస్తోందని గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు వి.శంకర్నాయక్ విమర్శించారు. ఈ మేరకు ఆయన స్థానిక మీడియా కెమెరామెన్ అసోసియేషన్ హాలులో ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఆరుగురు గిరిజనులు ఎమ్మెల్యేలుగా ఎన్నికకాగా టీడీపీలో ఒకే ఒక్కరు ఎన్నిక కావడం.. ఆయనకూ మంత్రి పదవి కేటాయించకపోవడం చంద్రబాబు నిరంకుశత్వానికి నిదర్శనమని శంకర్నాయక్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి టీడీపీ తరఫున గెలుపొందిన పోలవరం ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 6శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని కోరారు.
ఎర్రగొండపాలెం సమీపంలో గిరిజన విద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర జనాభాలో కేవలం 1శాతం ఉన్న వైశ్యులకు మంత్రి పదవి ఇచ్చి 5శాతం ఉన్న గిరిజనులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టికెట్ల కేటాయింపులో గిరిజనులకు వైఎస్సార్ సీపీ అధిక ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు. గిరిజనులను చిన్న చూపు చూస్తే సహించేది లేదని శంకర్నాయక్ గట్టిగా హెచ్చరించారు. సమావేశంలో సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.సునీల్కుమార్ నాయక్, రామకృష్ణ, శివప్రసాద్, రామకృష్ణ నాయక్, వెంకట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన హక్కులు కాలరాస్తున్న టీడీపీ
Published Mon, Jun 23 2014 1:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement