రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
కేంద్రాల్లో కనిపించని కనీస సదుపాయాలు
హిందూపురం టౌన్: పట్టణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు సుమారు 3,220 మంది హాజరవుతారు. వారి కోసం అధికారులు పట్టణంలో 11 పరీక్ష కేంద్రాలు ఎంపిక చేశారు. అయితే గతంలో పరీక్ష కేంద్రాల్లో కనీస సదుపాయాలు సైతం లేకపోవడంతో విద్యార్థి సంఘాల వారు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అయినప్పటికీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు అరొకర వసతుల నడుమే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఉన్నా ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రాల్లో మాత్రం సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.
11 కేంద్రాల్లో 3,220 మంది విద్యార్థులు
పట్టణంలోని కొట్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 360 మంది, దీప్తిలో 200 మంది, అజీజియాలో 300 మంది, ఎంజీఎంలో 300 మంది, చిన్మయాలో 340 మంది, నేతాజీలో 260 మంది, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 280 మంది, సరస్వతీ విద్యామందిరంలో 320 మంది, బాలజీలో 300 మంది, బాలాయేసులో 300 మంది, బసవనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో 260 మంది విద్యార్థులు కలిపి మొత్తం 3220 మంది పట్టణంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
అరకొర వసతులు
పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న పలు పరీక్ష కేంద్రాల్లో అరొకర వసతులే ఉన్నాయి. బసవనపల్లిలో 150 బెంచీలు, నేతాజీలో 180, సరస్వతీ విద్యామందిరంలో 160, అజీజియాలో 150, ఎంజీఎంలో 120, కొట్నూరులో 150 బెంచీలు కొరతగా ఉన్నాయి. అంతేకాకుండా నేతాజీ పురపాలక ఉన్నత పాఠశాలలో కొన్ని గదులు చీకటి గానే ఉన్నాయి. ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో కొన్ని గదులు శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలుతాయో తెలియని విధంగా దర ్శనమిస్తున్నాయి. పలు పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు సైతం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురికావాల్సిన పరిస్థితులు నెలకొంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు పట్టణంలో 11 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రైవేటు పాఠశాలల సహకారంతో కొన్ని పరీక్ష కేంద్రాల్లో బెంచీలు కూడా సమకూర్చాం. - గంగప్ప, ఎంఈఓ, హిందూపురం
వేధిస్తున్న వసతుల కొరత
Published Sun, Mar 20 2016 3:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement