Sakshi News home page

పట్టిసీమపై పక్కదారి

Published Thu, Jul 7 2016 12:38 AM

That time by the wayside

పట్టిసీమ ప్రాజెక్టు నుంచి సీఎం చంద్రబాబు పోలవరం కాలువకు బుధవారం నీటిని విడుదల చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఈ నీరు కృష్ణానదిలో చేరుతుందని పాలకులు ప్రకటించారు.

అయితే పోలవరం కాలువ పనులు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. నూజివీడు మండలంలోని రామిలేరు వద్ద చేపట్టిన అండర్ టన్నెల్, గన్నవరం మండలం కొత్తగూడెం వద్ద చీమలవాగు యూటీ పనులు పూర్తికాలేదు.

Advertisement
Advertisement