20 మంది కూలీల అరెస్ట్ | Sakshi
Sakshi News home page

20 మంది కూలీల అరెస్ట్

Published Sun, Nov 22 2015 11:28 AM

The arrest of 20 workers

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో సరిహద్దు ప్రాంతంలో 20 మంది ఎర్రచందనం కూలీలను అటవీ శాఖ అధికారులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో 19 మంది తమిళనాడు కూలీలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక కూలీ వెళుతుండగా కదిరినాయుడుపల్లి బీట్ పరిధిలో ఆటో ఆగింది. ఓ కూలీ మూత్రవిసర్జన కోసం కిందకు దిగగా అటవీ అధికారులను చూసి పరుగు అందుకున్నాడు. దీంతో 20 మంది కూలీలను అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


 

Advertisement
Advertisement