ఈతకు వెళ్లి మృత్యుఒడికి..
ఖాజీపాలెం సమీపంలో దుర్ఘటన
పిట్టలవానిపాలెం : సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు ఊబిలో మునిగి మృతి చెందిన ఘటన జిల్లాలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు... పిట్టలవానిపాలెం మండలం అలకాపురం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సాగి సత్యనారాయణరాజు కుమారుడు సాగి వేణుగోపాలవర్మ (12), ఖాజీపాలెం గ్రామానికి చెందిన దండు నరసింహమూర్తి రాజు కుమారుడు దండు నితిన్ వర్మ (11) స్నేహితులు. వేణుగోపాలవర్మ ఖాజీపాలెం మంతెన సుబ్బరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9 వతరగతి చదువుతుండగా నితిన్ వర్మ స్థానిక ప్రయివేటు పాఠశాలలో 8 వతరగతి చదువుతున్నాడు.
శనివారం పాఠశాలలకు సెలవు కావడంతో వీరిద్దరు మరికొందరు స్నేహితులతో కలిసి ఖాజీపాలెం శివారు రామ్నగర్ సమీపంలోని తెనాలి మురుగు కాలువలో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ కాలుజారి వేణుగోపాలవర్మ, నితిన్వర్మ ఊభిలో పడి గల్లంతయ్యారు. స్నేహితులు ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు వలలతో వచ్చి కాలువలో జాలర్లతో కలిసి వెతికారు. రెండు గంటల తర్వాత ఇద్దరు బాలుర మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఆరునెలల్లోనే మరో విషాదం... సత్యనారాయణరాజు ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త చనిపోయిన కొద్ది నెలల్లోనే కుమారుడు కూడా చనిపోవడంతో వేణుగోపాలవర్మ తల్లి శోకంలో మునిగిపోయింది.
కాలువలో మునిగి ఇద్దరు బాలురు మృతి
Published Sun, Aug 30 2015 2:25 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రాణదాత ఆ పోలీసు
నూకాంబిక హుండీ ఆదాయం రూ.66.69 లక్షలు
ఈ పాపం ఎవరిది?
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement