విద్యుత్ షాక్‌తో రైతు మృత్యువాత | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో రైతు మృత్యువాత

Published Thu, Jan 21 2016 1:06 PM

The farmer died of electric shock

పొలంలో బోరు ఆన్ చేయటానికి వెళ్లిన ఓ రైతు షాక్ తో చనిపోయాడు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రపల్లిలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బిజ్జాల కొండారెడ్డి(55) పొలంలో బోరు మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement