- ముఖ్యమంత్రి చంద్రబాబు
- నేడు ఎస్ఎల్బీసీతో ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: పన్నెండు రోజులైనా నోట్ల మార్పిడి సమస్య కొలిక్కి రావడం లేదని, తనకు చాలా అసహనంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నోట్ల మార్పిడిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆదివారం తన నివాసం నుంచి సీఎం టెలికాన్ఫరెన్స నిర్వహించారు. ఇందులో ఆర్బీఐ, రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల కమిటీ, ఆర్థిక శాఖ అధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి మరో రెండు వేల కోట్ల రూపాయలు వచ్చాయని, ఇందులో రూ.100 నోట్లే రూ.400 కోట్లు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా సోమవారం నుంచి ప్రజలకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.
బ్యాంకులకు, ప్రజలకు మధ్య కమాండ్ కంట్రోల్ రూంలు వారధిగా పనిచేయాలని సూచించారు. నగదు అధికంగా ఉన్న బ్యాంకులు.. ఇతర బ్యాంకులకు నగదు అందించి ప్రజలు ఇబ్బందులు పడకుండా సర్దుబాటు చేయాలని సీఎం కోరారు. టికెట్ కౌంటర్ల వద్ద ఈ పాస్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీకి సూచించారు. మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ శిక్షణకు విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు ద్వారా వారి తల్లిదండ్రులు కూడా ఏ విధంగా వాడాలో తెలుసుకుంటారని చెప్పారు. సమన్వయంతో పనిచేయని, సహకారం అందించని బ్యాంకర్లకు నోటీసులు ఇస్తామని చెప్పారు. సోమవారం రాష్ట్ర స్థారుు బ్యాంకర్ల కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రానికి 2 వేల కోట్లు వచ్చాయి
Published Mon, Nov 21 2016 3:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement