తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Fri, Sep 25 2015 7:11 PM

tirumala information

తిరుమల: తిరుమలలో శుక్రవారం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు వేచి ఉండే కంపార్టుమెంట్లు అన్నీ నిండటంతో వారు క్యూలైన్లో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 8 గంటల సమయం పడుతుంది.

Advertisement
Advertisement