పొగాకు రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పొగాకు రైతు ఆత్మహత్య

Published Tue, Sep 22 2015 11:58 AM

Tobacco farmer commits suicide

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామానికి చెందిన ఓ పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సింహాద్రి వెంకటేశ్వరరావు (50) మంగళవారం ఉదయం పురుగుల ముందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. పొగాకు విక్రయించినా అప్పులు తీరలేదన్న మస్తాపంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
 

Advertisement
Advertisement