Sakshi News home page

టుడే న్యూస్‌రౌండప్‌

Published Thu, Oct 5 2017 5:56 PM

Today News Roundup

సాక్షి, హైదరాబాద్‌ :  ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు. కేరళలో గురువారం జనరక్ష యాత్రలో పాల్గొనాల్సిన పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా తన కార్యక్రమాన్ని రద్దు చేసకుని మరీ ఈ కీలక సమావేశానికి హాజరయ్యారు.

------------------------------------------- రాష్ట్రీయం -----------------------------------------------

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై ఎన్‌జీటీ స్టే
తెలంగాణ సర్కార్‌కు జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ఎదురు దెబ్బ తగిలింది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి కాంగ్రెస్‌ నేత
 వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ నేత టీజే సుధాకర్‌బాబు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. 

నల్లమల వీరుడు ఈ బాలుడు
ప్రకృతి ఓ అద్భుతం.. అందులోకి అడుగుపెట్టాలేగానీ మనసు గాల్లో తేలుతుంది. ఎంతపెద్దవాళ్లయినా పసిపిల్లల మాదిరిగా మారిపోతారు..

అసలు బాలయ్యకు ఏమైంది..!
నూటొక్క సినిమాల హీరో.. తెలుగువారి అభిమాన నటుడు అన్నగారి కొడుకు. 

------------------------------------------- జాతీయం -----------------------------------------------

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ప్రకాశ్‌ రాజ్‌
ఎప్పుడైనా, ఎక్కడైనా నిజమే మాట్లాడతానని సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు.

హాల్‌ టికెట్‌పై గణేషుడి ఫోటో, సంతకం
ఇలాంటి పొరపాట్లు దొర్లటం సహజమే కావొచ్చు. కానీ, విద్యావ్యవస్థపై విమర్శలు వినిపించే బిహార్‌లోనే ఈ ఘటన చోటు చేసుకోవటమే ఇక్కడ విశేషం.

అర్ధరాత్రి మంగళూరులో దారుణం..
మంగళూరులో మంగళవారం దారుణం జరిగింది.

------------------------------------------- అంతర్జాతీయం -----------------------------------------------

ఈ ఉద్యోగాలు చాల వేగంగా కనుమరుగు..
అమెరికాలో రాబోయే దశబ్ద కాలంలో 12 రకాల ఉద్యోగాలు చాల వేగంగా కనుమరగవతున్నట్లు ఆ దేశ లేబర్‌ స్టాటస్టిక్స్‌ బ్యూరో అధికారులు తెలిపారు. 

సాహితీ దిగ్గజానికి నోబెల్‌ గౌరవం
సాహితీ దిగ్గజం కజౌ ఇషిగురో(62)ను సాహిత్య నోబెల్‌- 2017 వరించింది.

------------------------------------------- బిజినెస్‌ -----------------------------------------------

ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివ్‌ ధమాకా: బ్లాక్‌బస్టర్‌ డీల్స్‌
అమెజాన్‌ మరోసారి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ ప్రారంభించిన అనంతరం  దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కూడా 'ఫెస్టివ్‌ ధమాకా డేస్‌' సేల్‌కు తెరతీసింది.

సొమ్ము మనది... జల్సా మాల్యాది
బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణాలకు ఎగనామం పెట్టి.. లండన్‌ పారిపోయిన విజయ్‌ మాల్యా అక్కడ కూడా ఖరీదైన జీవితాన్ని గడిపేస్తున్నాడు.

------------------------------------------- సినిమా -----------------------------------------------

వైరల్‌ : సమంత, నాగచైతన్యల పెళ్లి శుభలేఖ
ప్రస్తుతం దక్షిణాది ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా గమనిస్తున్న ఈవెంట్‌.. సమంత, నాగచైతన్యల పెళ్లి వేడుక.

దీపిక నాకు దూరం అవుతుందేమో?
బాలీవుడ్‌ నటుడు హృతిక్ రోషన్-కంగనా రనౌత్‌ల మధ్య మాటల తుటాలు మళ్లీ మొదలు కావటంతో..  పాత వివాదం తెరపైకి వచ్చింది.

------------------------------------------- క్రీడలు -----------------------------------------------

సచిన్‌ ఆడినప్పుడు.. నెహ్రాకు ఏంటి..?
40 ఏళ్ల వయసులో సచిన్‌ టెండూల్కర్‌ ఆడినపుడు.. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా విషయంలో వచ్చిన సమస్య ఏమిటని టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశ్నించారు.

క్రికెట్ చరిత్రలో తొలిసారి..!
ఇక నుంచి మహిళా క్రికెట్ అంపైర్లు మైదానంలో కనిపించబోతున్నారా?

Advertisement

తప్పక చదవండి

Advertisement