నేటి వార్తల సమగ్ర సమాహారం | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Tue, Nov 21 2017 6:34 PM

today news roundup - Sakshi - Sakshi

సాక్షి, బేతంచర్ల: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను భ్రష్టు పట్టిచ్చిందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్ర 14వ రోజు కర్నూలు జిల్లా బేతంచర్లలో జరిగిన సభలో ఆయన ప్రసంగింస్తూ.. ఆరోగ్యశ్రీని చంద్రబాబు అనారోగ్యశ్రీగా మార్చారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే భ్రష్టు పట్టిన ఆరోగ్య వ్యవస్థను మారుస్తామని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేస్తామని హామీయిచ్చారు.

-------------------- రాష్ట్రీయం --------------------

ఉచిత ఆపరేషన్‌.. భారీగా పెన్షన్‌
సాక్షి, బేతంచర్ల: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థను భ్రష్టు పట్టిచ్చిందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిందని ప్రతిపక్ష నేత,...

నారా లోకేశ్ పై విరుచుకుపడ్డ పోసాని
నంది అవార్డుల వివాదం మరింత పెద్దది అయితే అవార్డులను రద్దు చేస్తాం’.. ‘ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను...

భయపడుతున్న టీడీపీ నేతలు
సాక్షి, బేతంచర్ల: రామరాజ్యం, రాజన్న రాజ్యం తీసుకురావడమే వైఎస్జగన్లక్ష్యమని వైఎస్సార్సీపీ నాయకుడు, డోన్ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి...

'పాత గొడవలతోనే చంపేశాం'
టీఆర్ఎస్నేత, ప్రముఖ విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావు హత్యకేసును పోలీసులు చేధించారు.

హైదరాబాద్లో రిచ్ బెగ్గర్స్..!
సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఇవాంక ట్రంప్పర్యటన నేపథ్యంలో బెగ్గర్ఫ్రీ సిటీ కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి....

టీఆర్ఎస్ ఉచ్చులో పడకండి
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి శాఖ మంత్రి కేటీఆర్తో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు నగర పర్యటనకు ముందుకొచ్చిన వేళ పలువురు సీనియర్లు...

-------------------- జాతీయం --------------------

సినిమాను అడ్డుకుని అన్ని థియేటర్లు తగలబెట్టాలి
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక నేపథ్యంతో తెరకెక్కినపద్మావతిసినిమాపై వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇదివరకే సినిమాను పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర...

తలాక్కు చెల్లుచీటి!
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లిం మహిళలకు కేంద్ర ప్రభుత్వం మరింత మద్దతు తెలుపుతోంది. ట్రిపుల్తలాక్ను పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర...

టీమ్.. రాహుల్ గాంధీ
కెప్టెన్కు అనుకూలంగా జట్టు ఉన్నపుడు విజయాలు సాధ్యమవుతాయి. క్రికెట్కు రాజకీయాలకు మాట అతికినట్టు సరిపోతుంది. శతవసంతాల కాంగ్రెస్పార్టీకి త్వరలో...

వ్యక్తిగత స్వేచ్ఛకు ఆధార్ ముప్పు
సాక్షి,కోల్కతా: పశ్చిమ బెంగాల్సీఎం, తృణమూల్అధినేత్రి మమతా బెనర్జీ ఆధార్అనుసంధానాన్ని మరోసారి తప్పుపట్టారు. ఆధార్వివరాలను ప్రభుత్వ వెబ్‌...

-------------------- అంతర్జాతీయం --------------------

పాక్కు చైనా ఝలక్
బీజింగ్‌ : అంతర్జాతీయంగా జరిగే ప్రతి వ్యవహరంలోనూ భారత్పై నిందలు వేసే బుద్ధిని మానుకోవాలని పాకిస్తాన్కు చైనా స్పష్టం చేసింది. ముఖ్యంగా 500 మిలియన్‌...

మానవాళి అంతం అవుతుంది : నాసా
వాషింగ్టన్‌ : భూమ్మీద జీవరాశి మరో 19 ఏళ్లలో అంతం కాబోతోందా?. సర్వస్వం ధారపోసి నిర్మించుకున్న మన అందమైన లోకంపైకి భారీ ఉల్క రాకాసి దూసుకొస్తోంది. ...

నల్లమందు కేంద్రాలపై భారీ వైమానిక దాడులు
వాషింగ్టన్‌(యూఎస్): అఫ్ఘానిస్తాన్ లోని నల్లమందు శుద్ధికేంద్రాలపై అమెరికా వైమానిక బలగాలు భారీగా దాడులు జరిపాయి. అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ఆదేశాల...

-------------------- బిజినెస్‌ --------------------

మోదీ తర్వాతి టార్గెట్ : ఇక వారికి దడదడే
నల్లధనంపై ఉక్కుపాదం మోపుతూ పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధాని తర్వాతి టార్గెట్గా...

ఫేస్బుక్కు షాకిచ్చిన టెన్సెంట్
అమెరికా సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్కు చైనా సోషల్మీడియాదిగ్గజం షాక్ఇచ్చింది. మార్కెట్క్యాప్పరంగా చైనాకు చెందిన టెన్సెంట్ఫేస్బుక్ను...

వైరల్ : వన్ప్లస్ 5టీని గిఫ్ట్గా ఇవ్వండి
మీ ఫోన్పనిచేయకపోతే ఏం చేస్తారు? ఆన్లైన్షాపింగ్సైట్స్లోకి లేదా స్టోర్లోకి వెళ్లి వేరే ఫోన్కొనుక్కుంటారు. కానీ వ్యక్తి ఒక్క అడుగు...

-------------------- క్రీడలు --------------------

వార్నర్ ను వెనక్కునెట్టిన కోహ్లి!
దుబాయ్: అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐదో స్థానాన్ని ఆక్రమించాడు. శ్రీలంకతో తొలి టెస్టు అనంతరం విడుదల చేసిన ఐసీసీ...

టెస్టు జట్టు నుంచి ధావన్, భువీ రిలీజ్!
న్యూఢిల్లీ:శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శుక్రవారం నుంచి నాగ్ పూర్ లో ఆరంభమయ్యే రెండో టెస్టుకు భారత ప్రధాన ఆటగాళ్లు శిఖర్ ధావన్, భువనేశ్వర్...

'నా గేమ్ ప్లాన్ కు కోహ్లి దొరికిపోయాడు'
కరాచీ: ఏడాది జూన్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను పాకిస్తాన్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ తో జరిగిన తుది పోరులో పాకిస్తాన్ 180...

-------------------- సినిమా --------------------

నారా లోకేశ్ పై విరుచుకుపడ్డ పోసాని
నంది అవార్డుల వివాదం మరింత పెద్దది అయితే అవార్డులను రద్దు చేస్తాం’.. ‘ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను...

బన్ని తొలి పోస్ట్ కు సూపర్ రెస్పాన్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు....

ఇప్పుడూ అదే కోరుకుంటున్నా: సమంత
అద్భుత అధ్యాయం ఇప్పుడే ఆరంభమైందని నటి సమంత పేర్కొన్నారు. బానాకాత్తాడి అనే తమిళ చిత్రంతో నటిగా తెరపైకి వచ్చిన సమంత తరువాత ఏమాయ చేశావే చిత్రంతో...

Advertisement
Advertisement