సీఎం బాబుకు రఘువీరారెడ్డి లేఖ
హైదరాబాద్: రాజకీయంగా తనపై చేస్తున్న ఆరోపణలన్నింటిమీదా విచారణ జరిపించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన బుధవారం లేఖ రాశారు. ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా మేఘమథనం కార్యక్రమా న్ని నిర్వహించినా అక్రమాలు జరిగాయంటూ పదేపదే రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఈ ఆరోపణలపై టీడీపీ నేతలు లోకాయుక్తకు ఫిర్యాదు చేసి భంగపడి మొట్టికాయలు తిన్నప్పటికీ మీ వైఖరిలో ఇప్పటికీ మార్పు రాలేదని తప్పుపట్టారు. సీఎంగా మీ వ్యాఖ్యలకు విలువ ఉంటుంది కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడాలని చంద్రబాబుకు సూచించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోగానీ, సీబీఐతోగానీ విచారణకు ఆదేశించి నిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు.
ఆరోపణలు రుజువు చేసేందుకు విచారణ జరిపించండి
Published Thu, Oct 9 2014 1:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement