వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎన్నారై | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 25 2018 8:01 PM

Trivikrama Bhanojireddy Meets YS Jagan Mohan Reddy In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖ : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఆ పార్టీ ఎన్నారై కోర్‌ సభ్యుడు త్రివిక్రమభానోజిరెడ్డి కలుసుకున్నారు. జననేతతో కలిసి పాదయాత్రలో పాల్గొని జగన్‌కు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జననేతతో కలిసి పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.

Advertisement
Advertisement