తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Sat, Feb 7 2015 7:23 AM

TTD devotees crowded common

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కలిన డకన వచ్చిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 56,656 మంది భక్తులు దర్శంచుకున్నారు.
 

Advertisement
Advertisement