మావోల చేతిలో ఇద్దరు గిరిజనులు హతం | Sakshi
Sakshi News home page

మావోల చేతిలో ఇద్దరు గిరిజనులు హతం

Published Mon, May 4 2015 12:19 PM

two traibals killed by maoists in east godavari district

తూర్పుగోదావరి(చింతూరు): మావోయిస్టుల చేతిలో సోమవారం ఇద్దరు గిరిజనులు హత్యకు గురయ్యారు. పోలీసులకు సమాచారం చేరవేస్తున్నారనే అనుమానంతో వీరిని చంపినట్లు తెలుస్తోంది.

పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement