శ్రీవారికి ఓ భక్తుడి రూ.కోటి విరాళం | Sakshi
Sakshi News home page

శ్రీవారికి ఓ భక్తుడి రూ.కోటి విరాళం

Published Fri, Apr 3 2015 11:23 PM

unknown person donates 1 crore for tirumala venkanna

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారికి శుక్రవారం చెన్నైకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. తిరుమలలోని దాతల విభాగంలో డెప్యూటీ ఈవో రాజేంద్రుడికి డీడీని అందజేసి శ్రీవారి నిత్యాన్నప్రసాద ట్రస్టుకు వినియోగించాలని కోరారు. అలాగే వివిధ ట్రస్టుల కోసం మరో నలుగురు భక్తులు రూ.4 లక్షలు అందజేశారు.

Advertisement
Advertisement