ఆస్పత్రిలో మహిళ మృతి | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో మహిళ మృతి

Published Sun, Feb 8 2015 5:39 PM

woman died in hospital

విశాఖపట్నం: అనకాపల్లిలోని శ్రీనివాస ఆస్పత్రిలో వరహాలమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమెను రెండు రోజుల క్రితం ఆరోగ్యం సరిగా లేక ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆదివారం మధ్యాహ్నం వరహాలమ్మ మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే వరహాలమ్మ మృతిచెందిందని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

Advertisement
Advertisement