పిడుగుపాటుకు మహిళ మృతి | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు మహిళ మృతి

Published Sat, Sep 26 2015 4:59 PM

Woman dies due to thunderbolt

విశాఖపట్నం (కె.తోటపాడు) : విశాఖ జిల్లా కె.తోటపాడు మండలం ఎడ్లవానిపాలెంలో శనివారం భారీ వర్షం కురిసింది. పిడుగు పడటంతో గ్రామానికి చెందిన ఎడ్ల ముత్యమమ్మ(28) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. పొలంలో గడ్డి కోస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలాన్ని తహశీల్దార్‌తోపాటు పోలీసులు పరిశీలించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement