Sakshi News home page

ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

Published Sat, Sep 19 2015 7:04 PM

Woman dies in accident

తొండూరు (అనంతపురం) : ట్రాక్టర్ కింద పడి ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా తొండూరు మండల కేంద్రంలోని హరిజన వాడలో జరిగింది. గ్రామానికి చెందిన జంగమ్మ(53) వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వినాయక నిమజ్జనానికి తరలుతున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆమె ట్రాక్టర్ వెనక చక్రాల కిందపడి మృతిచెందింది.

Advertisement
Advertisement