పాముకాటుతో మహిళ మృతి | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

Published Tue, Sep 29 2015 7:58 PM

Woman dies of snakebite

కంబదురు (అనంతపురం) : పాముకాటుతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా కంబదురు మండలం రాళ్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన లక్ష్మీ దేవి(44) సోమవారం వ్యవసాయ బావి వద్ద పనిచేస్తుండగా.. పాముకాటుకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మంగళవారం సాయంత్రం మృతిచెందింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement