ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు

Published Sun, Apr 2 2017 11:32 AM

Woman gives birth to four girl child in AP

మదనపల్లి: ఒకే కాన్పులో నలుగురు ఆడ బిడ్డలకు జన్మనిచ్చిందో మహిళ. బి.కొత్తకోట మండలం గొల్లపల్లి పంచాయితీ రఘునాథపురం గ్రామానికి చెందిన సుధాకర్‌ అనే వ్యక్తి భార్య శంకరమ్మ కాన్పు కోసం మదనపల్లి ప్రభుత్వాస్పత్రిలో చేరింది. శనివారం అర్ధ రాత్రి 12గంటల సమయంలో ఆమె ప్రసవించగా నలుగురూ ఆడపిల్లలు జన్మించారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement