సంక్షేమ పథకాలు అమలుకాలేదన్నా.. | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలు అమలుకాలేదన్నా..

Published Wed, Aug 8 2018 7:41 AM

Women Share About Welfare Schemes In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి :టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలు అమలుకాకపోవడంతో  చాలా ఇబ్బందులు పడ్డామని మెరకచామవరానికి చెందిన అడపా వీరలక్ష్మి జగన్‌కు తెలిపింది. 2014లో మాకు పాప పుట్టింది, బంగారుతల్లి పథకానికి నమోదు చేయగా రూ. 2500 బ్యాంకులో జమయ్యాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పథకాన్ని ఆపేశారు. బ్యాంకులో ఉన్న బంగారు వస్తువులకు రుణమాఫీ వర్తించలేదు. కనీసం వడ్డీ కూడా మాఫీకాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని జగన్‌కు వివరించింది.

Advertisement
Advertisement