వ్యవసాయబావిలో పడి యువరైతు మృతి | Sakshi
Sakshi News home page

వ్యవసాయబావిలో పడి యువరైతు మృతి

Published Thu, Feb 18 2016 5:46 PM

Young farmer drowns in well

బొల్లాపల్లి (నెల్లూరు): బొల్లాపల్లి మండలం పాత వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి బ్రహ్మయ్య(23) అనే యువరైతు గురువారం మృతిచెందాడు. నిమ్మతోటకు నీరు తోడుతుండగా కాలుజారి అందులో పడిపోయాడు. ఆ సమయంలో వ్యవసాయబావి వద్ద ఎవరూ లేకపోవడంతో కాసేపటికే ప్రాణాలొదిలాడు.

Advertisement
Advertisement