శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజన్నా... రా ‘జగన్’ అన్నా బ్రోచర్ను బుధవారం ఆవి ష్కరించారు. నవగాం క్రాస్ వద్ద శిబిరంలో ఈ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రోచర్ రూపకర్తలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి 2003లో మండు వేసవిలో పాదయాత్ర ప్రారంభించి విజయవంతంగా ముగించారన్నారు. 2004లో వైఎస్ సీఎం అయ్యాక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజారంజక పాలక చేపట్టారన్నారు. వైఎస్ సంక్షేమ పథకాలు, సేవలను చిన్న పుస్తకరూపంలో తెలియజేయడం జరిగిందన్నారు. ఈ బ్రోచర్లు 10వేల కాపీలను ప్రచురించడం జరిగిందని, వీటిని త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. దివంగత వైఎస్ అడుగుజాడల్లోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తూ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారన్నారని, ఇది విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బ్రోచర్ రచయిత చల్లా కృష్ణవీర్ అభిషేక్, నిఖిత, రాజు, సురేష్ తదితరులు ఉన్నారు.
రాజన్నా...రా ‘జగన్’ అన్నా బ్రోచర్ ఆవిష్కరణ
Published Wed, Nov 28 2018 7:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement