కనుమూరి రాజాబాబుకు జగన్‌ పరామర్శ | Sakshi
Sakshi News home page

కనుమూరి రాజాబాబుకు జగన్‌ పరామర్శ

Published Thu, Mar 22 2018 4:54 PM

YS Jagan Consoles YSRCP Leader Kanumuri Rajababu - Sakshi

గన్నవరం : వైఎస్‌ఆర్‌ సీపీ నేతల కనుమూరి రాజాబాబు, శివాజీరాజాలను వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఇటీవలే కనుమూరి రాజాబాబుకు మాతృవియోగం కలిగింది.  ఈ సందర్భంగా సావిత్రమ్మ మృతిపట్ల వైఎస్‌ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
Advertisement