Sakshi News home page

చివరి రోజు 3 జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ ప్రచారం

Published Mon, Apr 8 2019 9:22 PM

YS Jagan Mohan Reddy Election Campaign Schedule On April 9th - Sakshi

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు(9వ తేదీన) మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరిలో, అనంతరం 11.30 గంటలకు కర్నూలులో, మధ్యాహ్నాం 2 గంటలకు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. తిరుపతి నియోజవర్గంతో ఎన్నికల ప్రచారాన్ని వైఎస్‌ జగన్‌ ముగిస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement