ఆయన ముఖ్యమంత్రి కాదు.. ముఖ్యకంత్రీ: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

ఆయన ముఖ్యమంత్రి కాదు.. ముఖ్యకంత్రీ: వైఎస్ జగన్

Published Mon, Feb 6 2017 1:58 PM

ys jagan mohan reddy slams chandra babu over handri neeva water issue

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య కంత్రీ అని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గానికి హంద్రీ-నీవా నీళ్లు ఇవ్వాలని కోరుతూ ఆయన నేతృత్వంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో మహా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 
 
Advertisement

తప్పక చదవండి

Advertisement