జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్

Published Wed, Apr 15 2015 5:59 PM

జెరూసలేం వెళ్లనున్న వైఎస్ జగన్ - Sakshi

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే జూన్ లేదా జూలైలో పవిత్రస్థలం జెరూసలేం వెళ్లనున్నారు. జెరూసలేం వెళ్లేందుకు వైఎస్ జగన్ కోర్టు అనుమతి కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది.

Advertisement
Advertisement