జర్నలిస్టులకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Published Thu, Nov 16 2017 2:00 PM

 YS Jagan Mohan Reddy Wishes Journalists on National Press Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా గురువారం పాత్రికేయులకు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. భావప్రకటనా స్వేచ్ఛ, ఆలోచన, నిష్పక్షపాతం లాంటివి ఫోర్త్‌ ఎస్టేట్‌ అయిన మీడియాకు వన్నె తెస్తున్నాయని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement