నేడు జిల్లా బంద్ | Sakshi
Sakshi News home page

నేడు జిల్లా బంద్

Published Fri, Feb 14 2014 2:46 AM

YS Jagan Mohan Reddy's YSR Congress calls for Andhra Pradesh bandh today

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: పార్లమెంట్‌లో తెలంగాణ  బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌లో పార్టీ శ్రేణులన్నీ పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయకర్తలు, కేంద్రపాలక మండలి సభ్యులు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు, అనుబంధ విభాగాల సభ్యులు, కార్యకర్తలు పెదఎత్తున పాల్గొని జిల్లాలో బంద్‌ను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విజ్ఞప్తి చేశారు.
 

Advertisement
Advertisement