కన్సల్టెన్సీ విధానాల సంస్కృతి టీడీపీదే: గడికోట
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ప్లీనరీలో ‘అన్న వస్తున్నాడు’ చెప్పండి అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చిన మాట ప్రజల గుండెల్లో పాతుకుపోయిందని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన లోటస్పాండ్లో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్లీనరీలో ప్రజలకు భరోసా కల్పిస్తూ జగన్ ఇచ్చిన హామీలపై టీడీపీ ఉలికిపడుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు పాద యాత్ర చేసి 600 వాగ్దానాలతో విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఒక్కటైనా నెరవేర్చారా అని చంద్రబాబును ప్రశ్నించారు.
చంద్ర బాబులా జగన్ అబద్ధాలు చెప్పి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని శ్రీకాంత్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికలకు కన్సల్టెం ట్లను పెట్టుకుందని విమర్శిస్తున్నారని, ప్రభుత్వంలోని అన్ని శాఖలను కన్సల్టెంట్లకు అప్పగించింది బాబు ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వారికి నేనున్నానంటూ ప్రతిపక్ష నేతగా జగన్ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడన్నారు. ‘చంద్రబాబు మోస పూరిత హామీలు నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు.
అవినీతి, అక్రమాలు, భూదందాలతో మూడేళ్లు గడిచిపోయాయి. మోసాలు, అక్రమాలకు పాల్పడ్డ బాబు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు ఒక్కో ఓటుకు రూ. 5 వేలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. అధికార పార్టీ అక్రమాలను ఎన్నికల కమిషన్ దృష్టికి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
‘అన్న వస్తున్నాడు’ జనాల్లో పాతుకుపోయింది
Published Wed, Jul 12 2017 1:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement