జననేతకు ఘన నివాళి | Sakshi
Sakshi News home page

జననేతకు ఘన నివాళి

Published Thu, Jul 9 2015 2:36 AM

YS Rajashekar Reddy Jayanti

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు.
 
  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ సేవలను స్మరించుకుంటూ ఆస్పత్రులు, పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
 - సాక్షి నెట్‌వర్క్
 
 

Advertisement
Advertisement