సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై వైఎస్ షర్మిల ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై వైఎస్ షర్మిల ఫిర్యాదు

Published Thu, Jun 19 2014 1:42 AM

వైఎస్ షర్మిల - Sakshi

హైదరాబాద్: గత కొంత కాలంగా  సోషల్ మీడియాలో  తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు  వైఎస్ షర్మిల నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పలు వెబ్సైట్లలో తనను కించపరిచేవిధంగా, అవమానకరంగా రాశారని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.



వైఎస్ షర్మిల ఫిర్యాదు పూర్తి పాఠం ఈ దిగువన చూడండి.
 

ఫిర్యాదు ఒకటో పేజీ

ఫిర్యాదు రెండో పేజీ

ఫిర్యాదు మూడో పేజీ

ఫిర్యాదు నాలుగో పేజీ

ఫిర్యాదు ఐదో పేజీ

 

వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

Advertisement
Advertisement