గుంటూరు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అక్రమాలను ఎండగడతామని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రకటించారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం యడవల్లిలో వైఎస్సార్ సీపీ నేతలు ఆదివారం పర్యటించారు. 416 ఎకరాల సొసైటీ భూములను మంత్రి పుల్లారావు అనుచరులు కబ్జాకు ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో వాస్తవాలు తెలుసుకునేందుకు వెళ్లారు.
బాధిత దళితులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. గజం భూమి లాక్కున్నా సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు ముస్తఫా, పిన్నేల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు యడవల్లిలో పర్యటించారు.
‘పుల్లారావు అక్రమాలను ఎండగడతాం’
Published Sun, Jan 29 2017 2:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement