ఇచ్ఛాపురం రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విజయ స్థూపం(పైలాన్)ను ఆ పార్టీ రాష్ట్ర నేతలు శనివారం సందర్శించారు. ఉదయం.. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, జిల్లా ఇన్చార్జి భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, సాయంత్రం.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్లు వేర్వేరుగా స్థూపాన్ని సందర్శించారు.
అనంతరం వైఎస్సార్ పాదయాత్ర ముగింపునకు గుర్తుగా ఏర్పాటు చేసిన విజయ ప్రస్థానం, షర్మిల పాదయాత్ర ముగింపునకు గుర్తుగా నిర్మించిన మరో ప్రస్థానం స్థూపాలను సందర్శించడంతో పాటు వైఎస్ జగన్ నిర్వహించనున్న బహిరంగ సభ ప్రదేశాన్ని పరిశీలించారు. వారి వెంట పార్టీ నేతలు కాయల వెంటకరెడ్డి, శ్యామ్ప్రసాద్రెడ్డి ఉన్నారు.
విజయ స్థూపాన్ని సందర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
Published Sun, Jan 6 2019 3:01 AM
Advertisement
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
- ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
Advertisement