సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. పలువురు నేతలతో కలిసి ఆయన ఆర్థికమంత్రిని బుధవారం కలిశారు. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ సూచనల సమావేశంలో పాల్గొన్న సుబ్బారెడ్డి ఏపీకి చేయాల్సిన కేటాయింపులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున వినతిపత్రం సమర్పించారు. అందులో ఆయన ఏం డిమాండ్ చేశారంటే..
1. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా
2. ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ
3. పోలవరాన్ని వెంటనే పూర్తి చేయడం. అందుకు కావాల్సిన నిధుల విడుదల
4. విశాఖపట్నంలో కొత్త రైల్వే జోన్
5. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుచేయనున్న ఐఐఐటీ, ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఎయిమ్స్కు కావాల్సిన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించడం
6. అమరావతికి ఆర్థిక సాయం
7. వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు ఆర్థిక సాయం
జైట్లీ బడ్జెట్కు వైఎస్ఆర్సీపీ సూచనలు..
Published Wed, Dec 27 2017 4:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement