విజయనగరంలో భారీ ర్యాలీ | Sakshi
Sakshi News home page

విజయనగరంలో భారీ ర్యాలీ

Published Thu, Feb 18 2016 12:36 PM

ysrcp sc cell rally in vizianagaram

విజయనగరం: దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును నిరసిస్తూ.. వైఎస్సార్సీపీ దళిత విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు అనంతరం అంబెద్కర్ విగ్రమానికి క్షీరాభిశేకం చేశారు. దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన బాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆందోళన నిర్వహిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement