రాబోయే కొత్త సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ కోస్టా ఎంపిక చేసిన రూట్లలో ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 11 మధ్యాహ్నం మూడు గంటల నుంచి డిసెంబర్ 15 మూడు గంటల లోపు టికెట్లను బుక్ చేసుకున్న వారికి తగ్గింపు ధరలకే టికటెట్లు అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
ఈసమయంలో టికెట్లు బుక్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, చెన్నై, తిరుపతి నగరాలకురూ. 2015, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి లకు రూ. 2499, విజయవాడ నుంచి తిరుపతి, విశాఖపట్నం రూ. 2499కే ప్రయాణాలు చేయొచ్చు. మరికొన్ని పట్టణాల మధ్య రూ. 2015 నుంచి రూ. 3499కే ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తోంద.ఇ ఈ ఆఫర్ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో 2015 ఫిబ్రవరి 1 నుంచి 2015 ఏప్రిల్ 15లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు.
ఎయిర్ కోస్టా న్యూ ఇయర్ ఆఫర్లు
Published Thu, Dec 11 2014 3:37 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement