రూ.29తో నెలంతా ఇంటర్నెట్: ఎయిర్టెల్ | Sakshi
Sakshi News home page

రూ.29తో నెలంతా ఇంటర్నెట్: ఎయిర్టెల్

Published Wed, Sep 7 2016 1:02 AM

రూ.29తో నెలంతా ఇంటర్నెట్: ఎయిర్టెల్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ నెలంతా ఇంటర్నెట్ పేరుతో రూ.29 విలువ గల ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. 30 రోజుల కాల పరిమితి గల ఈ ప్యాక్ కింద 75 ఎంబీ 2జీ/3జీ/4జీ డేటా అందుకోవచ్చు. అందుబాటు ధరలో ఎంట్రీ లెవెల్ ప్యాక్‌తో ఎక్కువ రోజులు ఆన్‌లైన్‌లో ఉండాలని కోరుకునే వారి కోసం దీనిని అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ తెలిపింది.

Advertisement
Advertisement