మూడోరోజూ కొత్త రికార్డుల మోత...
* 117 పాయింట్లు అప్, 29,006 వద్ద క్లోజ్
* 31 పాయింట్లు పెరిగి.. 8,761కి చేరిన నిఫ్టీ
* ఈసీబీ ప్యాకేజీ, బడ్జెట్పై ఆశలు...
మార్కెట్ అప్డేట్
విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం పోటెత్తుతుండటంతో... దేశీ స్టాక్ మార్కెట్లు చెంగుచెంగున దూసుకెళ్తున్నాయి. వరుసగా మూడో రోజూ కొత్త ఆల్టైమ్ గరిష్టాలకు ఎగబాకాయి. చరిత్రలో తొలిసారిగా గురువారం సెన్సెక్స్ 29,000 పాయింట్లపైకి చేరడమే కాకుండా.. ఇదే స్థాయిపైన ముగియడం గమనార్హం. ప్రధానంగా మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న యూరప్ ఎకానమీకి బూస్ట్ ఇచ్చేందుకు అక్కడి సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించనుందన్న వార్తలు(మన మార్కెట్ ముగిశాక ఈసీబీ ప్యాకేజీ ప్రకటన వెలువడింది) మార్కెట్లను ఉరకెత్తించాయి.ఈ సహాయ ప్యాకేజీ నిధులు భారత్తో పాటు వర్ధమాన దేశాల మార్కెట్లలోకి వెల్లువెత్తుతాయన్న అంచనాలే దీనికి కారణం. దీంతోపాటు వచ్చే నెల 28న మోదీ సర్కారు ప్రవేశపెట్టనున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్పై పెరుగుతున్న ఆశావహధోరణి కూడా ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ పెరిగేలా చేస్తోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
6 రోజుల్లో 6 శాతం అప్.:
గురువారం ట్రేడింగ్లో 69 పాయింట్ల గ్యాప్అప్తో 28,957 వద్ద మొదలైన్ సెన్సెక్స్ ఆతర్వాత మరింత దూకుడు ప్రదర్శించింది. ఒకానొక దశలో 29,060 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు క్రితం ముగింపు 28,889తో పోలిస్తే... 117 పాయింట్లు లాభపడి 29,006 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ కూడా మరో 31 పాయింట్లు ఎగబాకి 8,761 వద్ద క్లోజయింది. ఇంట్రాడేలో 8,774 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. కాగా, వరుసగా మూడోరోజు సెన్సెక్స్, నిఫ్టీలు అటు ఇంట్రాడే, ఇటు క్లోజింగ్లో రెండువిధాలుగానూ కొత్త రికార్డులను నెలకొల్పడం విశేషం. అంతేకాకుండా... గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,659 పాయింట్లు(6.07%) దూసుకెళ్లడం గమనార్హం.
29,000 పైకి సెన్సెక్స్...
Published Fri, Jan 23 2015 2:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement